రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య డిమాండ్ చేశారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేక�
Alair | ఆలేరు టౌన్, జూన్ 15 : శాంతియుత వాతావరణంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న యాదగిరిగుట్ట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ
హనుమకొండలోని ఎలక్కతుర్తిలో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆల�
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య (Doddi Komaraiah) ఆశయాలను సాధిస్తామని ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారుకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడ
ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం పొడిగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.