బీఆర్ఎస్ హయాంలో వాసాలమర్రిని అ ప్పటి సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా గ్రామంలో కొత్తగా 481 ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. అందులో భాగంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
సీఎం దత్తత గ్రామంలో పండుగలా యూనిట్ల పంపిణీ మొదటి విడతలో పదిమంది లబ్ధిదారులకు వాహనాలు అందజేత తాళాలిచ్చిన మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ �
తుర్కపల్లి: ప్రభుత్వం మంజూరు చేసిన దళితబంధు నిధులతో వాసాలమర్రిలో దళితులు వివిధ యూనిట్ల ను నెలకొల్పే దిశగా వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్
తుర్కపల్లి: శ్రద్ధ, ఆసక్తితో కష్టించి పనిచేసినప్పుడే ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధించవచ్చునని నేషనల్ ఎగ్కో ఆర్డినేషనల్ కమిటీ అడ్వైజర్, పౌల్ట్రీ స్పెషలిస్ట్ కె. బాలస్వామి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ�
నిధులు కలక్టరేట్లోనే ఉన్నాయి మంజూరైన డబ్బులు ఎక్కడికీ పోవు.. ఎవరూ కంగారు పడొద్దు కలెక్టర్ పమేలాసత్పతి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితులతో అవగాహన సమావేశం తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మ
తుర్కపల్లి: సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్�
వాసాలమర్రిలో దళిత బంధుకు మోగిన డప్పు రూ. 7.60 కోట్ల నిధుల విడుదల గ్రామంలో అంబరమంటిన సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం రంగులు చల్లుకొని గ్రామస్తుల నృత్యాలు ముఖ్యమంత్రి ఫొటోలతో ఊరేగింపు మోడ�
సీఎం పర్యటనపై వాసాల మర్రి దళితవాడ వాసుల సంతోషం తమ గ్రామం నుంచే దళిత బంధు అమలు చేయడంపై ఆనందం మూడు గంటల పాటు ఇంటింటికీ వెళ్లి పేరుపేరునా అప్యాయంగా పలకరించిన సీఎం కేసీఆర్ తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిండంటూ
మరోమారు దత్తత గ్రామానికి.. గ్రామస్తులతో భేటీ కానున్న సీఎం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన దత్తత గ్రామ
యాదాద్రి భువనగిరి :రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ వాసాలమర్రిని సందర్శించనున్నారు. బుధవారం వాసాలమర్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించిన సందర్భంగా సీఎం పర్యటన విషయాన్ని సూత్ర ప్రాయంగా వెల్లడ