Minister Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే గడ్డు పరిస్థితులే పునరావృతం అవుతాయని రాష్ట్ర వ్యవసాయం శాఖ మంత్రి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy)పేర్కొన్నారు.
మానవుడు నిరంతర విద్యార్థని , జీవితంలో ఏదైనా సాధించాలంటే నిరంతర ప్రయత్నాన్ని ఓ సాధనగా మలుచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.