ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ (SI Harish) ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్లో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆ ప్రాంతంలో వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరుతో ఓ లేఖ వదిలివెళ్లారు.
భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదావరిలో (Godavari River) వరద ఉధృతి (Floods) కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం (Water Levels) మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
తెలంగాణ నయాగారగా (Telangana Niagara) గుర్తింపు పొందిన బొగత జలపాతం (Bogatha water falls) పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న వానలతో జలపాతం ఉరకలెత్తుతున్నది.
Sriram sagar | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగున భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 1,94,200 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎప్పుడూ లేనంతగా జూలై నెలలో వరద పోటెత్తింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో పడుతున్న వానలు తోడవడంతో గోదావరి �
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీప గుట్టలపై ఉన్న వీఫాల్స్ (దూసపాటిలలొద్ది) జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తున్నది. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస