మండల కేంద్రంలో గల వైకుంఠ ధామానికి కారేపల్లి జామే మసీద్ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ విద్యుత్ మోటార్ను శనివారం వితరణగా అందజేశారు.
జోరున వాన.. మోకాళ్ల లోతు నీళ్లు.. ఇంటి ముందు జీవిడ్సిన మనిషి. వచ్చేవారు వస్తూనే ఉన్నారు.. చూసెళ్లేవారు వెళ్తూనే ఉన్నారు. ఎంత ఏడ్చినా పోయిన మనిషి రాడు.. ఎంతసేపు ఆగినా దహన సంస్కారాలు చెయ్యక ఆపేవి కాదు. ఇంటి పెద్�
ఒకప్పుడు పల్లెల్లో సరైన వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. సమస్యలన్నీ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..’ అన్న చందాన పేరుకుపోయేవి.. వీధులు చెత్తాచెదారంతో నిండి ఉండేవి.. వానకాలంలో రోడ్లపై వరద ప్రవహించేది.
నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన చందంపేట మండలంలోని గుంటిపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తుండడంతో గ్రామ పం�
గ్రామాల సమగ్ర అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం బొంరాస్పేట మండలం లోని నాగిరెడ్డిపల్లి నుంచి కొత్తూరు మీదుగా దేవనూరు వరకు రూ.3.10 కోట్లతో �
పల్లెల సమగ్ర ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యే క గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
తెలంగాణ పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని జమ్ముకశ్మీర్ సర్పంచ్లు ప్రశంసించారు. తెలంగాణ పల్లెలు సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా ఉన్నదని కొనియాడారు.