కరోనా మెడిసిన్స్ | కరోనా రోగులకు ఉపశమనం కలిగించే మందులతో పాటు వ్యాక్సిన్ కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఉన్న కొద్దిపాటి మెడిసిన్స్ను జాగ్రత్తగా
Covishield vaccine: కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంపునకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
తెలంగాణలో మెడిసిన్ ఫ్రమ్ది స్కై ప్రాజెక్ట్ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ సేవల్లో బ్లూడార్ట్ ఈ తరహా ప్రాజెక్ట్ చేపట్టిన ఏకైక రాష్ట్రంగా ఘనత హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): సాంకేతికతను అ�
ఆక్సిజన్.. టీకాలతో పాటు మోదీ కనిపించడం లేదు : రాహుల్ గాంధీ | న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడు�
జైపూర్ : కొవిడ్-19 వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రో ధరల పెంపుపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత, రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ ఖచరియ�
రాష్ట్రాల వద్ద 89లక్షల డోసులు : ఆరోగ్య మంత్రిత్వశాఖ | రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 89లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో 28లక్షలపైగా మోతాదులు అందుకుంటాయని
అది కూడా కొన్ని జిల్లాల్లోనే చాలా రాష్ర్టాల్లో మొదలుకాని వ్యాక్సినేషన్ న్యూఢిల్లీ, మే 1: కరోనా టీకాల కొరతతో చాలా రాష్ర్టాల్లో మూడో దశ వ్యాక్సినేషన్ శనివారం ప్రారంభం కాలేదు. ఈ విడతలో 18 నుంచి 45 ఏండ్లలోపు వ�
న్యూఢిల్లీ: ఇండియా అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతోంది. శనివారం (మే 1) నుంచి దేశంలోని 18 ఏళ్లు పైబడిన అందరూ వ్యాక్సిన్కు అర్హులే అని కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన సుమారు 50 న�
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన వాళ్లలో చాలా వరకు ఇళ్లలోనే కోలుకుంటారు. కేవలం డాక్టర్తో టచ్లో ఉంటే చాలు. కంగారు పడి అటూ ఇటూ పరుగెత్తకండి. ఇది ఓ ఆరోగ్యమంత్రిగా కాదు డాక్టర్గా చెబుతున్నా అని అ�
వ్యాక్సిన్లు| దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రాలు టీకా పంపిణీ కోసం సన్నద్ధమవుతున్నాయి. తమ అవసరాలమేరకు వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి.
వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్తో పోరాడుతున్న ఇండియాకు అవసరమైన అన్ని మందులు, ఆక్సిజన్ తదితర ఇతర వైద్య పరికరాలను అందించనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలుసు కదా. అయితే ఈ లిస్ట్లో �
టీకాలు, ఆక్సిజన్పై జాతీయ ప్రణాళిక ఇవ్వండి కరోనా సంక్షోభంపై కేంద్రానికి సుప్రీం ఆదేశం లాక్డౌన్ నిర్ణయం రాష్ర్టాలకే ఉండాలి కోర్టుల న్యాయ పరిధిపై పరిశీలిస్తాం 4 అంశాలపై సుప్రీంకోర్టు విచారణ చావులు పట్
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి రాయ్టర్స్కు వెల్లడించారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్య