న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: టీకా ఉత్సవ్ను కరోనా మహమ్మారిపై రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందించే లక్ష్యంతో ఆదివారం దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ ప్రారంభ
చండీగఢ్, ఏప్రిల్ 11: సినీ నటుడు సోనూసూద్ను పంజాబ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. కరోన
కరోనా టీకా వినియోగంలో ఆర్థిక అంతరాలు వ్యాక్సిన్లను కొని దాచుకొంటున్న ధనిక దేశాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో స్థానికంగా వినియోగం టీకాలకు కొరత.. పేద దేశాలకు నిలిచిన సరఫరా ఆదుకునేందుకు ఐరాస చేస్తున్న యత�
న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటడంతో తక్షణమే సరఫరాలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్�
3 రోజులకే ఉన్నాయి మరిన్ని టీకాలను పంపించండి కేంద్రాన్ని కోరిన రాష్ట్ర మంత్రి ముంబై, ఏప్రిల్ 7: మహారాష్ట్రలో కరోనా టీకాలు నిండుకొన్నాయని, వెంటనే పంపించాలని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే కేంద్రప్రభ�
వాషింగ్టన్: అమెరికాలో 18 ఏండ్లు నిండిన వారందరూ ఈ నెల 19 నుంచి కరోనా టీకా వేయించుకోవడానికి అర్హులేనని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 75 రోజుల్లో 15 కోట్ల టీకాలు వేసిందని,
ఆధునిక సాంకేతికత ఆధారంగా ట్రేసింగ్ గతంలో అనుమతించిన దవాఖానల్లో కరోనా చికిత్స అధిక ఫీజులు వసూలుచేస్తే చర్యలు సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): గతంలో కొవిడ్ చికిత్స అ�
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సమస్యలను నియంత్రించడానికి ఏమైనా స్పెషల్ డైట్ ఉందా?-సుమ, వరంగల్ కొవిడ్ టీకా వేసుకున్నాక కొంతమందిలో జ్వరం, కండరాల నొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్