ఏ వ్యాపారంలోనైనా పోటీ సహజం. బ్యాంకింగ్ రంగంలో త్రైమాసిక ముగింపు లేదా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయాల్లో డిపాజిట్ల కోసం బ్యాంకులు వినియోగదారుల ఎరవేయడం సహజం. అవకాశం వస్తే డిపాజిట్లు పెరగడానికి ప్రచారాన్న
టెల్ అవీవ్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. దాంతో వివిధ దేశాలు తమ ప్రజల రక్షణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు పూర్తిగా లాక్డౌన్ విధిస్తుండగా, �
న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలు రాయిని అధిగమించింది. కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటన చేసింది. 12 కోట్
వ్యాక్సిన్ నిల్వలు పూర్తిగా వినియోగం సరిపడా డోసులు పంపని కేంద్ర ప్రభుత్వం నేడు 2.7 లక్షల డోసులు రాక.. చాలవంటున్న అధికారులు రాష్ట్రంలో టీకాల పంపిణీకి బ్రేక్ పడింది. కేంద్రం నుంచి తగినన్ని డోసులు రాని కార�
కేంద్రం విజ్ఞప్తితో ధరలు తగ్గించిన ఫార్మా సంస్థలు వెయ్యి నుంచి రూ.1500 దాకా తగ్గిన ధరలు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి సదానంద గౌడ న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కొవిడ్ చికిత్సలో కీలకమైన ఔషధంగా భావిస్తున్న రెమ్డ
కొవిడ్-19 టీకా దిగుమతులకు దేశం తహతహ అత్యవసర వినియోగానికి శీఘ్ర అనుమతులు భద్రతాపరమైన పరీక్షల నుంచి మినహాయింపులు కరోనా సెకండ్ వేవ్ విజృంభించడమే కారణం న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రపంచ దేశాలకు భారీ మొత్తంలో
వ్యాప్తి ఇలాగే ఉంటే ఆ రోజు త్వరలోనే మే చివరి దాకా దేశంలో సెకండ్ వేవ్ టీకాలకు కొరత లేదు.. సరఫరానే సమస్య ప్రముఖ వైరాలజిస్టు షాహీద్ జమీల్ ఒక్కరోజే 1,84,372 పాజిటివ్ కేసులు రోజువారీ కేసుల్లో రికార్డు న్యూఢిల�
న్యూఢిల్లీ: కరోనా టీకా డోసులను సరిపడా అందుబాటులో ఉంచేందుకు నిబద్ధతతో ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మందికి టీకా వేశారని, వేగంగా ఈ మైలురాయిని దాటిన దేశం మనదేనని చెప్పారు. గ�
రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీకి అనుమతి! డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫారసు ఓకే అంటే.. దేశంలో ఆమోదం పొందిన మూడో వ్యాక్సిన్గా గుర్తింపు 91.6 శాతం సమర్థత కలిగిన స్పుత్నిక్ వీ ఒక్కో డోసు రూ.750.. నిల్వ చేయడం సులభ�
అడిగింది 30 లక్షలు.. ఇచ్చింది 4.64 లక్షల డోసులు 60 శాతం డోసులు ఎనిమిది రాష్ర్టాలకే పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తుండగా.. దానిని అరికట్టేందుకు రాష్ట్�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: టీకా ఉత్సవ్ను కరోనా మహమ్మారిపై రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందించే లక్ష్యంతో ఆదివారం దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ ప్రారంభ
చండీగఢ్, ఏప్రిల్ 11: సినీ నటుడు సోనూసూద్ను పంజాబ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. కరోన
కరోనా టీకా వినియోగంలో ఆర్థిక అంతరాలు వ్యాక్సిన్లను కొని దాచుకొంటున్న ధనిక దేశాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో స్థానికంగా వినియోగం టీకాలకు కొరత.. పేద దేశాలకు నిలిచిన సరఫరా ఆదుకునేందుకు ఐరాస చేస్తున్న యత�