న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనాతో చెస్ ఆడుతున్నాం. మనం ఒక ఎత్తు వేస్తే.. వైరస్ మరో ఎత్తు వేస్తోంది. ఈ ఏడాది చివరిలోపు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా. న్యూస్18
మే 1 నుంచి విస్తృతస్థాయిలో మూడోదశ వ్యాక్సినేషన్ బహిరంగ మార్కెట్లో టీకాలను కంపెనీలు అమ్మవచ్చు ఉత్పత్తయ్యే మొత్తం వ్యాక్సిన్లలో సగం కేంద్రానికి మిగిలిన సగం డోసులు రాష్ర్టాలకు, మార్కెట్కు మార్కెట్లో ధ�
అడ్డసరం | ఆ మొక్క పేరే అడ్డ సరం. కరోనా వైరస్పై ఈ మొక్క ఏ మేరకు పని చేస్తుందనే విషయంపై ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లయ్డ్ డెవలప్మెంట్ అండ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వం
ఏ వ్యాపారంలోనైనా పోటీ సహజం. బ్యాంకింగ్ రంగంలో త్రైమాసిక ముగింపు లేదా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయాల్లో డిపాజిట్ల కోసం బ్యాంకులు వినియోగదారుల ఎరవేయడం సహజం. అవకాశం వస్తే డిపాజిట్లు పెరగడానికి ప్రచారాన్న
టెల్ అవీవ్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. దాంతో వివిధ దేశాలు తమ ప్రజల రక్షణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు పూర్తిగా లాక్డౌన్ విధిస్తుండగా, �
న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలు రాయిని అధిగమించింది. కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటన చేసింది. 12 కోట్
వ్యాక్సిన్ నిల్వలు పూర్తిగా వినియోగం సరిపడా డోసులు పంపని కేంద్ర ప్రభుత్వం నేడు 2.7 లక్షల డోసులు రాక.. చాలవంటున్న అధికారులు రాష్ట్రంలో టీకాల పంపిణీకి బ్రేక్ పడింది. కేంద్రం నుంచి తగినన్ని డోసులు రాని కార�
కేంద్రం విజ్ఞప్తితో ధరలు తగ్గించిన ఫార్మా సంస్థలు వెయ్యి నుంచి రూ.1500 దాకా తగ్గిన ధరలు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి సదానంద గౌడ న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కొవిడ్ చికిత్సలో కీలకమైన ఔషధంగా భావిస్తున్న రెమ్డ
కొవిడ్-19 టీకా దిగుమతులకు దేశం తహతహ అత్యవసర వినియోగానికి శీఘ్ర అనుమతులు భద్రతాపరమైన పరీక్షల నుంచి మినహాయింపులు కరోనా సెకండ్ వేవ్ విజృంభించడమే కారణం న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రపంచ దేశాలకు భారీ మొత్తంలో
వ్యాప్తి ఇలాగే ఉంటే ఆ రోజు త్వరలోనే మే చివరి దాకా దేశంలో సెకండ్ వేవ్ టీకాలకు కొరత లేదు.. సరఫరానే సమస్య ప్రముఖ వైరాలజిస్టు షాహీద్ జమీల్ ఒక్కరోజే 1,84,372 పాజిటివ్ కేసులు రోజువారీ కేసుల్లో రికార్డు న్యూఢిల�
న్యూఢిల్లీ: కరోనా టీకా డోసులను సరిపడా అందుబాటులో ఉంచేందుకు నిబద్ధతతో ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మందికి టీకా వేశారని, వేగంగా ఈ మైలురాయిని దాటిన దేశం మనదేనని చెప్పారు. గ�
రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీకి అనుమతి! డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫారసు ఓకే అంటే.. దేశంలో ఆమోదం పొందిన మూడో వ్యాక్సిన్గా గుర్తింపు 91.6 శాతం సమర్థత కలిగిన స్పుత్నిక్ వీ ఒక్కో డోసు రూ.750.. నిల్వ చేయడం సులభ�
అడిగింది 30 లక్షలు.. ఇచ్చింది 4.64 లక్షల డోసులు 60 శాతం డోసులు ఎనిమిది రాష్ర్టాలకే పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తుండగా.. దానిని అరికట్టేందుకు రాష్ట్�