చైనా తయారుచేసిన కొవిడ్-19 టీకాపై ప్రజలకు ఇంకా పూర్తిగా నమ్మకం కలుగడం లేదు. ఇటీవల ప్రచురించిన ఒక సర్వేలో తైవాన్లో 67 శాతం మంది ప్రజలు చైనాలో తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ను తీసుకోవడానికి నిరాకరించార
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,953 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల �
న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి వాడుతున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో బ్లడ్ క్లాట్స్ పెరుగుతున్న ఉదంతాలు ఇప్పటివరకూ వెలుగుచూడ లేదని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ�
ద హేగ్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఆస్ట్రాజెనెకా కరోనా టీకాను నిషేధించిన జాబితాలో మరో దేశం చేరింది. ఇప్పటికే ఆస్ట్రియా, డెన్మార్క్, నార్వే వంటి దేశాల ఆ టీకా వినియోగాన్ని నిలిపివేయగా, తాజాగ�
ప్రజలు వ్యాక్సిన్ను తీసుకోవాలి నిర్లక్ష్యం వల్లే వైరస్ వ్యాపిస్తున్నది స్పష్టం చేస్తున్న శాస్త్రవేత్తలు న్యూఢిల్లీ, మార్చి 13: దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. మరో వేవ్
భోపాల్: త్వరలో కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అరడజన్కు పైగా టీకాలు దేశంలో అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా కొవాగ్జిన్, కొవ
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కు చేరింది. ఇందులో 2,97,363 మంది కరోనా నుంచి బయటపడగా, 1918 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 1652 మంది మరణించారు. కాగా, నిన్�
కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి, మూడున్నర దశాబ్దాల క్రితం ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎమ్)గా బాధ్యతలు స్వీకరించారు మాధురీ మిశ్రా. అప్పటినుంచి ఇప్పటివరకు ఆగ్రా చుట్టుపక్కల గ్రామాల్లో కొన్న