Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి 20 వేలు దాటాయి. గత కొన్ని రోజులు 20 వేలలోపే నమోదవుతుండగా, నేడు కొత్తగా 20,551 మంది కరోనా బారినపడ్డారు.
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి పెరిగిపోయాయి. బుధవారం 17,135 కేసులు నమోదవగా, కొత్తగా 19,893 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037కు పెరిగింది.
రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతమైంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధిక�
భోపాల్: మధ్యప్రదేశ్లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్ టీకాలు వేసిన జితేంద్ర అహిర్వార్ను అరెస్టు చేశారు. జితేంద్ర ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో విద్యార్థి. వ్యాక్సినేషన్ కోసం హెల్త్ డిపార్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రికాషనరీ (బూస్టర్) డోస్పై ప్రత్యేక దృష్టి సారించింది. అర్హులైన వారందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్ర�
Corona cases | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,279 కేసులు నమోదవగా, తాజాగా 16,866 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,39,05,621కి