లక్నో: ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నానని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఆ పార్టీ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎన్నికల ప్రచారం
లక్నో: ఉత్తరప్రదేశ్ను అవమానించే బాధ్యత కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తీసుకున్నాయా? అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. లక్నోలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, పంజాబ్ స
Uttarpradesh Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే జోరు పెంచుతున్నది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యురాలు ప్రియాంకాగాంధీ స్వ�
BJP | దేశంలో పలురాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఫోకస్ పెరిగింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 172 మంది అభ్యర్థులను బీజేపీ గురువారం ఖరారు చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ఉన్నట్లు పార్టీ �