వేసవి శిబిరాల ఏర్పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పరిగి మం డల విద్యాధికారి హరిశ్చందర్ పేర్కొన్నారు. సోమవారం పరిగి మండలం చిట్యాల్ గ్రా మంలోని ప్రాథమిక పాఠశాలలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని ఎంఈవో ప్రార
మధుమేహానికి ఉపయోగించే ఆయుర్వేద ఔషధం బీజీఆర్-34 ఊబకాయాన్ని తగ్గించి, శరీర క్రియలను మెరుగుపరుస్తుందని ఎయిమ్స్ నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. మూడేండ్లపాటు జరిపిన ఈ పరిశోధనకు ఎయిమ్స్ ఔషధాభివృద్ధి విభాగం
సివిల్ ఇంజినీరింగ్ రంగంలో సరికొత్త అధ్యాయానికి శాస్త్రవేత్తలు తెరలేశారు. భవనాలు నిర్మించేందుకు డ్రోన్ ఆధారిత 3డీ ప్రింటర్ను రూపొందించారు. అవి గాలిలో చక్కర్లు కొడుతూనే సిమెంట్, ఇటుక, కంకర వంటి పదార�
ప్రతిరోజూ వాల్నట్స్ తినడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, శరీరం బరువు పెరుగడం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. అలాగే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధ�
పామాయిల్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. నిస్సారమవుతున్న భూమిని ఈ వ్యర్థాలతో తిరిగి సారవంతంగా మార్చుకోవచ్చు. పామాయిల్ పండ్ల గెలలను గానుగ ఆడే క్రమంలో వచ్చే వ్యర్థ
డ్రోన్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఏ ఒక్క పనికో పరిమితం కావడం లేదు. ఫొటోగ్రఫీతో మొదలైన ప్రయాణం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ విభిన్న రంగాలకు అత్యవసరంగా మారింది. డ్రోన్లను వైద్య, వ్యవసాయ రంగం,