Indian Sailors: ఒమన్ తీరుంలో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందారు. హోర్ముజ్ తీరం నుంచి వెళ్తున్న ఎంటీ సెట్టిబెల్లో నౌకపై అమెరికా దాడి చేసింది. ఆ దాడిలో ముగ్గురు నావికులు మృతిచెందినట�
యెమెన్లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా (US Attacks) విరుచుకుపడింది. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉ�
ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ( Bomb Attacks ) లో 28 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ఆ సంస్థ ప్రకటించుకున్నది. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్క
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ల తరలింపు ఈనెల చివరలోగా పూర్తి అవుతుందని అధ్యక్షుడు జో బైడెన్ ( Biden ) తెలిపారు. అయితే రద్దీగా ఉన్న కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశాలుఉ�
పైన ఉన్న ఫొటో చూశారు కదా. మన దగ్గర బస్సుల్లోకి, రైళ్లలోకి ఇలా ఎక్కడం చూశాం. కానీ ఓ విమానంలోకి కూడా ఇలా వేల మంది ఎగబడి ఎక్కడానికి ప్రయత్నించడం ఎక్కడైనా చూశారా? కానీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ ( A
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో మరోసారి తాలిబన్ల రాజ్యం రావడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ దేశం నుంచి బయటపడటానికి వేల మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ సరిహద్దు