అమెరికా బాండ్ ఈల్డ్స్ రేటు 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెంచడం వల్లనే ఎఫ్ఐఐలు తమ నిధులను తరలించుకుపోయారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలను అమ్మకాలవైపు నడిపించాయి.
యూఎస్, యూరప్ మార్కెట్లలో నెలకొన్న బలమైన అప్ట్రెండ్ను అనుసరిస్తూ విదేశీ ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ జరపడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ రికార్డు గరిష్ఠస్థాయికి చేరింది. వారం మొత్తంమీద 473 పాయింట్ల భారీ లాభంత�
యూఎస్ బాండ్ ఈల్డ్స్, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ భయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. అటు అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ జరుగుతున్న మార్కెట్ పతనబాటలోనే భారత్ సైతం పయనిస్తున్నది.
అంతర్జాతీయ ప్రతికూలతలతో పాటు సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ సందర్భంగా నిర్ణీత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 36 పాయింట్ల స్వల్పనష్టంతో 19,638 వద్ద ముగిసింది.