యూరియా కొరత తీవ్రమవుతున్నది. రోజుల తరబడి తిరిగినా ఒక్క బ్యాగు దొరకడం గగనమే అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. దొరకక దొరకక ఒక్క బ్యాగు దొరికితే అది ఏ మూలకూ సరిపోయే పరిస�
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో, కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసిన్నది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సాక్షిగా
రైతుకు యూరియా కష్టాలు పెరుగుతున్నాయి. రోజంతా చివరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. వాటితోపాటు నానో యూరియా బాటిల్ అంటగడుతున్నారు. నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార �
యాసంగి పొలాలు ప్రస్తుతం కలుపు దశలో ఉన్నాయి. రైతులు కలుపుతీత పనుల్లో బిజీగా ఉన్నారు. కలుపు తీసిన వెంటనే యూరియా వేస్తే పంట బాగా ఎదుగుతుంది. అయితే, ఇదే సమయంలో అధికారుల ప్రణాళికా లోపంతో యూరియా కొరత వేధిస్తున్