నేటి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్-2025 పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటుచేసింది. ఆదివారం ఉదయం 9.30గంటల నుంచి 11.30 వరకు,
భారతీయ రైల్వేలో అధికారుల పోస్టుల భర్తీకి పాత పద్ధతినే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్సీ), ఇంజినీరింగ్ సర్�
కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రైవేట్ సెక్రటరీగా (పీఎస్) ఐఏఎస్ అధికారి ఆండ్ర వంశీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court | సుప్రీంకోర్టు అరుదైన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ వెలుపల యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర�
Wardah Khan : కార్పొరేట్ కంపెనీలో 8 నెలల పాటు ఉద్యోగం చేసింది. కానీ ఆ పని ఆమెకు నచ్చలేదు. ప్రజాసేవ చేయాలనుకున్నారు. తన లక్ష్యాన్ని సివిల్స్పై టార్గెట్ చేసింది. తాజా పరీక్షల్లో ఆమె 18వ ర్యాంక్ సాధించింద�
Civils-2022 Ranker | ఐదేళ్ల వయస్సప్పుడే రోడ్డు ప్రమాదంలో కుడిచేయి తెగిపోయింది. అయినా తన వైకల్యానికి ఆమె అదరలేదు, బెదరలేదు..! ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు..! పట్టుదలతో ప్రయత్నించి అనుకున్నది సాధించింది..! సివిల్స్ - 2022 పర
88వ ర్యాంక్ సాధించిన హైదరాబాదీ ఐఎఫ్ఎస్ అభ్యర్థులకు అండగా రాచకొండ సీపీ డీఏఎఫ్ అప్లికేషన్ టు ఇంటర్వ్యూ దాకా శిక్షణ 31 మంది ఐఎఫ్ఎస్ విజేతల గెలుపులో కీలక పాత్ర హైదరాబాద్ సిటీబ్యూరో/హైదరాబాద్, అక్టోబ�