మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో బెంగళూరు బోణీ కొట్టింది. శనివారం హోరాహోరీగా సాగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై విజయం సాధించింది.
అరంగేట్ర మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై ఘన విజయం సాధించ�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై గెలుపొం�