పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో శనివారం న్యాయమూర్తి పసుల పావనీ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా పలు కేసుల్లో
మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో ఉన్న బృందావన్ గార్డెన్లో మంగళవారం నిజామాబాద్ జిల్లా మున్నూరు �
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సోమవారం డీఎంకే నిర్వహించిన ‘సామాజిక న్యాయం’ సదస్సుకు పలు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమించాలి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వి.పి.సాను పిలుపు నిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లినరీ సమావేశం సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు
ఈ నెల 14లోగా ఏక సంఘంగా ఏర్పడే వివిధ బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులను అప్పగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. అలా ఏర్పడకపోతే ఈ నెల 15 తరువాత ఆయా భవనాల నిర్మాణ పనులను ప�
ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మరో మంత్రి శ్రీనివాస
రాష్ట్రంలోని దళితులు సంఘటిత శక్తిగా ఎదిగి ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్ల మూరి కృష్ణస్వరూప్ పిలుపు నిచ్చారు. శనివారం హిమాయత్నగర్లో పార్టీ కార్య�
ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు సాగితేనే ప్రగతిపథాన ముందుకు వెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి
న్యూయార్క్: అమెరికాకు చెందిన యునైటెడ్ విమాన సంస్థ 15 సూపర్ సోనిక్ విమానాలను ఖరీదు చేయనున్నది. 2029 నాటికి ప్రయాణికులను తరలించేందుకు ఆ సంస్థ సూపర్సోనిక్ విమానాలను వాడనున్నది. సూపర్సోనిక్ వ