టెక్ కంపెనీల్లో లేఆఫ్ల ప్రవాహం కొనసాగుతున్న వేళ టీసీఎస్ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. 30 వేల నుంచి 40 వేల మందిని తొలగించినట్టు వార్తలు రావడంతో ఐటీ ఉద్యోగుల సంఘం ‘యునైట్' చెన్నైలో ఆందోళనకు దిగింది. అయిత�
MK Stalin | ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. గవర్నర్ అధికారాలపై కేంద్రం చర్యలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు మే 17న లేఖలు రాశారు.
అధికారులే ఆప్తులయ్యారు.. నా అనే వాళ్లు లేని ఆ అనాథకు ఏ లోటు రాకుండా.. పెంచి పెద్ద చేశారు. తాను మనసు పడిన వాడితోనే ఘనంగా పెండ్లి జరిపించి.. అత్తారింటికి సాగనంపారు. ఈ ఆదర్శ వివాహానికి యూసుఫ్గూడ స్టేట్ హోం వేద