విదేశాల్లో, విదేశీ జైళ్లలో ఉంటున్న భారతీయుల భద్రత, సంక్షేమం, రక్షణలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ గురువారం రాజ్యసభకు తెలిపారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని సుమీలో సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు చేరిన వారిలో మూడు వేల మంది భారత �
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా 88 దేశాల్లో 4,355 మంది భారతీయులు కరోనాతో మరణించారు. సౌదీ అరేబియా, యూఏఈలో అత్యధికంగా భారతీయులు వైరస్ వల్ల చనిపోయారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ �
న్యూఢిల్లీ : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముస్లిం విద్యార్ధి సమాఖ్య మహిళా విభాగం హరితను రద్దు చేయడంపై బీజేపీ స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి ఏంటో వెల్లడించా�
Kerala | కేరళలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి ఆందోళన | కేరళలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర మంత్రి మురళీధరన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. సీఎం పినరయి విజయన్ నే�
కేరళ మహిళ| మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర రాకెట్ దాడుల్లో మృతి చెందిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ మృతదేహం భారత్ చేరింది.
బెంగాల్లో బీజేపీ కార్యకర్తల పరామర్శకు వెళ్లిన మురళీధరన్ బృందంపై రాళ్లు మంత్రి కారు ధ్వంసం, డ్రైవర్కు గాయాలు తృణమూల్ గూండాల పనేనన్న మంత్రి బెంగాల్లో హింసాకాండపై కేంద్ర కమిటీ గవర్నర్ జగ్దీప్ను �