పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగరావు గంగరాజం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని చికిత్స పొందుతున్నాడు. కాగా బీఆర్ఎస్ వేములవాడ నియోజక
మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక బ్రెయిన్స్ట్రోక్తో పాటు గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన విశ్వనాథుల పూర్ణ చందర్-కవిత దంపతుల ఒ
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురిం�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త రహదారుల నిర్మాణంతోపాటు పాత రహదారుల పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.4,118 కోట్లతో 13,740 కిలోమీటర్ల రహదారి పునరుద్ధరణ పనులను రోడ్లు భవనాలశాఖ చేపట్టింది. ఆర్ అండ�