PM Modi | అమెరికా అధిక టారిఫ్ల వేళ (Trump Tariffs) భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులో అమెరికాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు (UN General Assembly) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరు కావ�
పాలస్తీనాను (Palestine) దేశంగా గుర్తింస్తామని మరో దేశం ప్రకటించింది. ఇప్పటికే ఫ్రాన్స్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, మాల్టా వంటి దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. �
డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. భారత్, లిషెన్స్టీన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రా తదితర దేశాల చొరవతో ఐరాస సాధారణ సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఐర�
Ruchira Kamboj | సీమాంతర ఉగ్రవాదం, హింస కారణంగా ఎంతో నష్టపోయామని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. తీవ్రవాదులకు కొన్ని దేశాలు సహకారం అందిస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాంటూ చైనా
un general assembly | నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఖండించింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి 143 మంది అనుకూలంగా, వ్యతిరేకంగా ఐదుగురు
Zelensky:ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యాను శిక్షించాల్సిందే అంటూ జెలెన్స్కీ తెలిపారు. న్యూయార్క్లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రీ రికార్డింగ్ వీడియోను జనరల్ అసెంబ్లీలో ప్లే చేశ�
తీర్మానానికి మద్దతుగా 93, వ్యతిరేకంగా 24 ఓట్లు భారత్ సహా 58 యూఎన్హెచ్ఆర్సీ నుంచి మద్దతిచ్చిన దేశాలకు ఉక్రెయిన్ కృతజ్ఞతలు రాజకీయ ప్రేరేపిత చర్యగా రష్యా మండిపాటు ఐరాస, ఏప్రిల్ 7: అంతర్జాతీయ మానవ హక్కుల స�
UNGA | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది.
జనీవా: వెంటనే కాల్పులను విరమించాలని రష్యా, ఉక్రెయిన్కు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది. గరిష్ఠ సంయమనం పాటించాలని, చర్చలను ప్రారంభించాలని సూచించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంల
Hindi in UN : ప్రపంచ దేశాలు సభ్యులుగా ఉన్న ఐక్యరాజ్య సమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చరిత్ర సృష్టించారు. ఇది జరిగి ఇవ్వాల్టికి...
న్యూయార్క్: మయన్మార్లో ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వందలాది మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య