మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేని వర్షం అండర్ రైల్వే గేట్ ప్రాంతం జలమయం ఇబ్బందులు పడిన నగర జనం నర్సంపేట/దుగ్గొండి/ఖిలావరంగల్, సెప్టెంబర్ 9: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. నర్స�
జయశంకర్ జిల్లాలో రూ.12.79 కోట్లతో దళితబంధు అమలు 11,857 మందికి కొత్త పింఛన్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : భారత దేశ కీర్త�
అంబరాన్నంటిన వజ్రోత్సవ సంబురం నగరాన్ని అభివృద్ధిలో ముందు నిలుపుతాం స్వాతంత్య్ర వేడుకల్లో నగర మేయర్ సుధారాణి ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వరంగల్, ఆగస్టు 15 : జిల్లాలో స్వతంత్ర భారత �
కోటలో అంబరాన్నంటిన పంద్రాగస్టు వేడుకలు జెండా ఎగుర వేసిన ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి ఆకట్టుకున్న శకటాలు.. స్టాళ్లు అలరించిన చిన్నారుల నృత్యాలు ఖిలావరంగల్, ఆగస్టు 15 : చారిత్రక ఓరుగల్లు కోటలో స్వాతంత్�
అంబరాన్నంటిన వజ్రోత్సవ సంబురం జిల్లాలో సంబురంగా 75వ స్వాతంత్య్ర వేడుక త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి పెంపొందేలా �
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం పంపిణీ జిల్లాలో 1,31,201కి చేరిన ఆసరా పథకం లబ్ధిదారులు తొలిరోజు 672 మందికి గుర్తింపు కార్డుల అందజేత పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కృతజ్ఞత�
కరీమాబాద్ : ఉత్తమ విద్యాబోధనతో నవోదయ విద్యాసంస్థలు ముందుంటే నవోదయ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ఉన్నత స్థానాల్లో ఉంటారు. అందుకే నవోదయ విద్యాలయాల్లో విద్యను అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు, వ�