Earthquake | భూ ప్రకంపణలతో అండమాన్ (Andaman) దీవులు, మణిపూర్లోని (Manipur) ఉక్రుల్ వణికిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake).
మణిపూర్లో (Manipur) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని ఉక్రుల్ (Ukhrul) జిల్లాలో శనివారం తెల్లవారుజామున 12.14 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్
మణిపూర్లోని ఉఖ్రుల్లో భూమి కంపించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.