దర్గాలో ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చిన ఇద్దరు యువకులు చెరువులో నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. మోపాల్ ఎస్సై యాదిగిరి గౌడ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకున్నది. మహ్మదాబాద్ ఎస్సై శేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన బోరు రవి(19) కొండాపుర్ నుం
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలోని మచ్చాపురం శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంజర ఎల్లాపురం గ్రామ సమీపంలో శుక్ర వారం రాత్రి జరిగింది.