TTD | సిరులతల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు రమణ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికార�
Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ సేవ కనుల పండువలా సాగింది. పౌర్ణమి సందర్భంగా సేవను టీటీడీ నిర్వహించింది. సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కాగా.. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడు�
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
అగ్ర కథానాయిక జాన్వీకపూర్లో భక్తి భావాలు చాలా ఎక్కువ. తిరుమల శ్రీవారిని తరచుగా దర్శించుకుంటుంది. ఎప్పుడు తిరుమల వచ్చినా అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
Tirumala | తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు, ఎన్నికల కోడ్ అమలు వల్ల సిఫారసు లేఖలు రద్దుతో తిరుమల(Tirumala) లో భక్తులకు దర్శనం సులువుగా అవుతుంది.
Nara Lokesh | తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కుటుంబసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్కు భారీ విరాళం అందించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు బుధవారం 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలిగిందని టీటీడీ అధికారులు వివరించారు.