టీఎస్పీఎస్సీ పరీక్షల విభాగం డిప్యూటీ కంట్రోలర్గా సంధ్యారాణి మంగళవారం కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సంధ్యారాణి హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు.
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది.
గ్రూప్-4 పరీక్ష శనివారం నాడు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రకాల పద్ధతుల్లో అభ్యర్థులను చెక్ చేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో పరీక్షల మేళా నడుస్తున్నది. రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటివరకు 17,285 ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లు ఇచ
ప్రతిభనే నమ్ముకున్నారు.. రేయింవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు.. సిలబస్ను ఔపోసన పట్టారు.. పరీక్షలు రాశారు.. మెరిట్ సాధించారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా కొలువుదీరారు.. �
ఎన్నో సంస్కరణలు తెచ్చి.. మరెన్నో ప్రస్థానాలను నెలకొల్పింది. ఎన్నెన్నో విజయాలు నమోదు చేసి ఎందరెందరో జీవితాల్లో వెలుగులు నింపింది. పకడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించి.. జాప్యం లేకుండా ఫలితాలు ప్రకటించి దే
గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో రాసేందుకు అనుమతించటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనమని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
హైదరాబాద్ : రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీతో పాటు పలు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఉర్దూ భాషలో నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినో