రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు పూర్తి సహకారం అందించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) విద్యుత్తు ఇంజినీర్లను కోరింది.
రైతులు, ఇతర వినియోగదారులకు 24 గంటల విద్యుత్తు సరఫరాకు పాటుపడతామని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, వెంకటనారాయణరెడ్�
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.
విద్యుత్తు ఉద్యోగుల విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఇంజినీర్ల పదోన్నతులకు నష్టం కలుగకుండా చూడాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది.