తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (టీఎస్పీసీబీ)లో అధికారుల ఇష్టారాజ్యం పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డుకు శాశ్వత మెంబర్ సెక్రటరీ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బందిపై నియంత్రణ లోపించిందనే
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి మైనింగ్ లీజుపై ఈ నెల 15న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
గణపతి వేడుకల్లో మండపాలతోపాటు ఇండ్లల్లో మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సచివాలయంలో శుక్రవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్�
Hyderabad | ఓ వైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న జీవనశైలి.. మరో వైపు నగరంలో రూపాంతరం చెందుతున్న పని విధానం, సంస్కృతి విషయాల్లో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
మనం చేస్తున్న చిన్న పొరపాట్లే పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నయి. తిరిగి మనకే అనర్థాలను తెచ్చిపెడుతున్నయి. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం ఫలితంగా యావత్తు పర్యావరణం దెబ్బతింటున్నది. దీనికి ఏకైక �
రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు.
సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ): కరోన వ్యాప్తి కట్టడిలో భాగంగా అమలు జరుగుతున్న లాక్డౌన్తో వాతావరణంలో మంచి మార్పు సంభవిస్తుం ది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే వాతావరణంలో వాయు కాలుష్యం తో పాటు కార�
కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో వ్యాధిగ్రస్తులకు సంబంధించిన బయో వ్యర్థాలు ఇబ్బడి ముబ్బడిగా పోగవుతున్నాయి. కొద్ది రోజుల వరకు మూసి ఉన్న కొవిడ్ దవాఖానలు, క్వారంటైన్ సెంటర్లు తిరిగి తెరుచుకుంటుండటంతో ప్�