పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానుండగా, ఏప్రిల్ 2న ముగుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. 2,676 పరీక్ష కేంద్రాలలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతిరోజు ఉ. 9.30 గంటల నుంచి మ.12.30 గంటల వరకు �
పదో తరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందుకు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. ఇలాంటి క్లి�
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సైఫాబాద్లోని తన కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 79.82శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గురువారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు హాల్ టికెట్లు పంపినట్లు పేర్కొన్నారు. ప�
29 వరకు పదో తరగతి ఫీజు చెల్లింపు గడువు అపరాధ రుసుముతో మార్చి 3 వరకు అవకాశం హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 29 వరకు ఫీజు చెల్లించే గడువుగా విధిం�
పదోతరగతి ఫలితాల్లో రికార్డు 2,10,647 విద్యార్థులకు 10 జీపీఏ 5,21,073 మంది ఉత్తీర్ణత ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు విద్యాశాఖమంత్రి సబిత వెల్లడి హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక�