సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో శుక్రవారం ఆర్టీసీ అదుపుతప్పి డివైడర్పైకి దూసుకెళ్లింది. కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బ�
సంకాంత్రి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడిపించనున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల పరిధిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను తిప్పనున్నది.
టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్ సెంటర్ లాభాల బాటలో పయనిస్తోంది. ఆదాయంలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 డిపోల నుంచి లాజిస్టిక్స్ సేవలను కొనసాగిస్తుండ�
టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నేటి (ఈనెల 9వ తేదీ) మధ్యాహ్నం నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని కరీంనగర్ రీజియన్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఈ మేరకు సదుపాయాన్ని కల్పిస్తూ యాజమా న్యం ఆదేశాలు జారీ చేసిందని చెప�
హయత్నగర్ : మిర్యాలగూడలో జరిగిన వివాహానికి ఆర్టీసీ హయత్నగర్ డిపో-1కు చెందిన బస్సును బుక్ చేసు కున్నందుకు హస్తినాపురానికి చెందిన నూతన వధువరులు జీవన్రెడ్డి, గ్రీష్మ జంటకు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ప్�
బంజారాహిల్స్ : పీకల దాకా మద్యం సేవించి ఆర్టీసీ బస్సులో ఎక్కి న్యూసెన్స్కు పాల్పడడంతో పాటు బస్సు అద్దాలను ధ్వంసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రక�