మంచిర్యాల జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగాయి. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు జనరల్ విద్యార్థులు 5776, వొకేషనల్ విద్యార్థులు
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది గంటలకు ఎగ్జామ్ కాగా, అరగంట ముందే నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమ�
ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353మంది విద్యార్థులు పరీక్షల�
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిర్వహణకు అన్ని మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9 గంటల �
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిర్ణయించిన తేదీల వారీగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అందుక