వానలు జోరుగా పడుతున్నాయి. రోజూ కురుస్తున్న కుండపోత వర్షాలతో ఇప్పుడు వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఎక్కడపెట్టినా వాహనాలకు వరద ముప్పు తప్పట్లేదుమరి. దీంతో వాహన బీమా ప్రాధాన్యత ఇప్పుడు అందరి
మరో రెండు రోజుల పా టు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశా ఖ సూచించిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు.
గత కొన్ని రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో కుండపోత వర్షం కురియ�
ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురవగా జనజీవనం స్తంభించింది. జిల్లాలో సగటు వర్షపాతం 57.4 మిల్లీ మీటర్లు నమోదుకాగా, సిరికొండ మండలంలో 195.4 మిల్లీ మీటర్లు, ఇచ్చోడలో 173.6, ఇంద్రవెల్లిలో 124.6, బోథ్లో 98.2, బజార్హ
భారీ వర్షాల దృష్ట్యా అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బంది 24 గంటలు స్పందించేలా అందుబాటులో ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో శుక్రవ�
మేడ్చల్ నియోజకవర్గం తడిసి ముద్దయింది. రెండు రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ముసురుతో పాటు మధ్య మధ్యలో కురుస్తున్న మోస్తారు వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి.జలశయాల్లోకి నీరు వచ్చి చేరుతుంది
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైయింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారు లు, ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ టీంలు సహాయక చర్యలు చేపట
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం మాట్లాడే అవకాశం ఉన్నది. ఇప్పట�