Food Processing Zone | రైతులకు మెరుగైన ధరలు, వారి పంటల ఉత్పత్తులకు విలువ పెంచే లక్ష్యంతో నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో 10 అంశాలను కేసీఆర్ మోదీ ద
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉం
పల్లె ప్రగతి | తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమై ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర పంచాయతీర�
Junior Colleges | రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న 3,588 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు విడుదల అయ్యాయి. జూన్, జులై నెలలకు చెందిన గౌరవ వేతనం రూ. 38 కోట్ల 82 లక్షల 15 వేలను విడుదల చేసిన
Telangana | దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ విశ్లేషించగా.. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 2015-16
Schools Reopening | తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు అని కోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులు హాజర�
MSME | రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు జోరుమీదున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత 13 వేలకుపైగా ఎంఎస్ఎంఈలు రాగా, వాటి ద్వారా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం
కరీంనగర్ : ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని సీఎం