టీఎస్ ఈసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు.
టీఎస్ ఈసెట్ కన్వీనర్గా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఓయూలో ఎలక్ట్రానిక్స్ విభాగం ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నారు. ఇది వరకు ఈసెట్ కన్వీనర్గా వ�
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తిచేసిన వారికి బీటెక్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా, 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్�
టీఎస్ ఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్లో 82శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్లో ల్యాట్రల్ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్లో మంగళవారం సీట్లు కేటాయి�
19,954 మంది అర్హత 44 ఏండ్ల వయసులో శాంతిస్వరూప్కు 5వ ర్యాంకు ఫలితాలు విడుదలచేసిన సబిత హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీఎస్ఈసెట్లో 90.69 శాతం మంది విద్యా�