TS Congress | లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. మహబూబ్నగర్, చేవెళ్ల సమన్వయకర్తగా ముఖ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఎంతో ముందుగా ప్రకటించడమే కాకుండా, స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థుల జాబితా�
కాంగ్రెస్లో టికెట్ల అమ్మకాల లొల్లి రోజురోజుకూ ముదురుతున్నది. ఇప్పటికే ధర్నాలు, అగ్రనేతలను అడ్డుకోవటాలు, పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ముట్టడింపులు జరగ్గా.. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డ�
కాంగ్రెస్ పాలనలో ఎన్నో అవినీతి, అక్రమాలు, స్కామ్లు జరిగాయి, అలాంటి తప్పుడు పనులకు కేరాఫ్ అయిన కాం గ్రెస్ పార్టీలో సీనియర్ అయిన నువ్వు వెన్నెనుక తప్పులు దాచుకోని నీతులు మాట్లాడితే సరికాదని, హుందాగా �
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అభాసుపాలైంది. బోధన్లో గురువారం రాత్రి జరిగిన పాదయాత్ర అనంతరం అంబేద్కర్ చౌరస్తాల
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించడమా? ఇదెక్కడి పద్ధతి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ విస్తుపోయారు. ఒకవైపు బీజేపీలో టికెట్ కోసం ప్రయ
అంతర్గత కలహాలు కప్పిపుచ్చుకొనేందుకే కాంగ్రెస్ నాయకుల కపట నాటకం ఉత్తమ్వి అన్నీ ఉత్తరకుమార మాటలే ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, జనవరి 20: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయ�