మట్టి మాఫియాకు నిండు ప్రాణం బలైన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట చెరువు కట్టపై చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. వెంకటాపురానికి చెందిన సొల్లేటి సునీల్ (41) తన ఇద్దరు కూతుళ్లను మంగ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి ఎం వెంకన్న మృతిపై సమగ్ర విచారణ చేపట్టిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్.. నేడు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెల�
భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీవో ఆఫీస్ వద్ద బొగ్గు లారీ ఢీకొనడంతో డీటీవో మృతిచెందారు. ప్రమాదంపై జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశే
Highway Explosions: జైపూర్-అజ్మీర్ రహదారిపై మంగళవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కును ట్యాంకర్ ఢీకొట్టింది. ఆ ప్రమాదం వల్ల పేలుళ్లు జరిగాయి. భారీగా మంటలు ఎగి�
Accident | సిద్దిపేట సమీపంలోని రావురూకుల గ్రామానికి చెందిన శ్రీనివాసవర్మ, హేమలత దంపతులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండిమైసమ్మ ప్రాంతంలోని బాలాజీ కాలనీలో స్థిరపడ్డారు. వీరిక
తమిళనాడు ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ ఘాట్ రోడ్డు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు ట్రక్కులు.. రెండు కార్లు ఒకదానికి ఒకటి బలంగా ఢీకొన్నాయి. కారు రెండు ముక్కలై.. వంతెనపై నుంచి పడిపోయిం
మండలంలోని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లారీ సోమవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి చెంద
బరోడా: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందారు. ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్�