వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్లుంది బీజేపీ నాయకుల తీరు. తెలంగాణపై వీళ్లకు ప్రేమ లేదు. కానీ ఇక్కడ సీట్లు కావాలి. ఇక్కడి ప్రజల సమస్యలేమీ వారికి పట్టవు. కానీ అధికారం ఇవ్వమని ప్రజలను
మునుగోడు లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 40 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మునుగోడులో పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
మంత్రి వేముల | స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్నింటిని నూటికి నూరు శాతం టీఆర్ఎస్ గెల్చుకోవడం ఆనందంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
వెల్లివిరిసిన సంబురాలు | తెలంగాణ భవన్తో పాటు ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా ఆడిపాడార�
మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా హుజూరాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గొప్ప విజయం సాధించబోతున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధీమా �
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ | హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించాలని, టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కావాలని కోరుతూ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తి జిల్లాలోని భూ�
టీఆర్ఎస్ గెలుపు ఖాయం | తెలంగాణ ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్యాదవ్ను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ గెలుపు ఖరారై పోయిందని సీనియర్ టీఆర్ఎస్ నేత దూసరి శ్రీనివాస్�
దరువేసిన జనం దద్దరిల్లిన పురం పురపోరులో టీఆర్ఎస్ జయభేరి మొత్తం 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాల్టీలు కారు కైవసం మొత్తం 248లో 181 సీట్లలో టీఆర్ఎస్, 2 చోట్ల సీపీఐ విజయం 74 శాతం డివిజన్లు/వార్డులలో వికసించిన గులాబ�
ప్రజలకు ధన్యవాదాలు | రాష్ట్రంలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు మున్సిపాలిటీలకు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74శాతం ఓట్లతో ట