విజయమే లక్ష్యంగా పని చేయాలి | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పార్టీ నేతలకు సూ�
హైదరాబాద్ : నగరంలోని జల్పల్లి మున్సిపాలిటీ 28వ వార్డు ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండనుంది. ఎంఐఎం విజ్ఞప్తితో ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. 28వ వార్డు కౌన్�
హైదరాబాద్ : ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ అనారోగ్యంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెంద
నల్లగొండ : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన
చందూలాల్ మృతి పట్ల సంతాపం | మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అజ్మీరా చందూలాల్ మృతి పట్ల పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా టీఆర్ఎస్లో చేరుతున్నారు.
ఏడు చోట్లా టీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతామన్న విశ్వాసం అభివృద్ధి.. సంక్షేమమే ఎజెండా సమరానికి గులాబీ సేన సిద్ధం కేసీఆర్కు ద్విదశాబ్ది కానుక అందిస్తామంటున్న శ్రేణులు హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగ�
నల్లగొండ : బిచ్చమెత్తి అయినా వచ్చే ఏడాదిన్నరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలి
ఆకలిచావులు నిరోధించిన కేసీఆర్ | ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా ఉండేవి. స్వరాష్ట్రంలో అద్భుత సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ వాటిని పూర్తిగా నివార�
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి తన తండ్రి నోముల నర్సింహయ్య చేస్తానన్న కృషిని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తాను కొనసాగించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తెలిపారు. ఏ�
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. జిల్లా నేతలు, మండలాల బాధ్యులు, అభ్యర్థ
రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ సిద్ధమవుతున్నది. మొత్తం గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా తుదిరూపు దిద్దుకుంటున్నది. సంగారెడ్డి నుంచి భువనగిరిదాకా 158 కిలోమీటర్లు ఉత్తరందిశకు కేంద్రం గ్రీన్సిగ్నల్