నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. జిల్లా నేతలు, మండలాల బాధ్యులు, అభ్యర్థ
రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ సిద్ధమవుతున్నది. మొత్తం గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా తుదిరూపు దిద్దుకుంటున్నది. సంగారెడ్డి నుంచి భువనగిరిదాకా 158 కిలోమీటర్లు ఉత్తరందిశకు కేంద్రం గ్రీన్సిగ్నల్
2021-22లో ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.17వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో స�
రాజకీయాలకు అతీతమైన జీవితం లేదు. అవును! మనిషి జీవితాన్ని నిర్ణయించి, నిర్దేశించి, నడిపించేది, నడిపిస్తున్నదీ రాజకీయమే. మనకు ఇష్టమున్నా, లేకున్నా, తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా, అర్థం చేసుకున్నా అర్థం చే�
వెనుకబాటుకు జానారెడ్డే కారణం | నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు కాంగ్రెస్ నేత జానారెడ్డే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 30 ఏండ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి సాగర్ నియోజకవర్గానికి ఏం చేశా�
టీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి | టీఆర్ఎస్ పాలనలో భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రజలతో #askktr పేరి�
నల్లగొండ : ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని.. పవర్లో ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేదు ఇప్పుడేం చేస్తారని రాష�
స్వచ్ఛందంగా ముందుకొస్తున్న పల్లెలు అభివృద్ధికే మద్దతంటూ ఏకగ్రీవ తీర్మానాలు త్రిపురారం మండలంలో కదులుతున్న గ్రామాలు నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా ట
తెలుగుదేశం శాసనసభాపక్షం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం స్పీకర్కు లేఖ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బులెటిన్ విడుదల సీఎంను కలిసి గులాబీ కండువాలు కప్పుకున్న సండ్ర, మెచ్చా ప్రజాభీష్టం మేరకే గులాబీ గూటికి చేరామ
టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ విలీనం | టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ శాసనసభ పక్షం విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు బుధ�
హైదరాబాద్ : దేశంలోనే కార్యకర్తలకు బీమా చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర