నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి25: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలుపార్టీల నుంచి పెద్దఎత్తున్న నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం నల్లగొ�
కంటోన్మెంట్, మార్చి 24: కంటోన్మెంట్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నయా జోష్ కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడటంతో పార్�
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ‘అందరికీ ఇల్లు’ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇం�
హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయంగా సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో మరోసారి టికెట్ కేటాయిం
టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంలో ప్రధాన భూమికసామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యర్థులకు కౌంటర్ ప్రభుత్వ విజయాలను ఓటర్లకు వివరించిన గులాబీ దండు హైదరాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ఇంటింటి ప్రచారం, గ
ఎన్నిక ఏదైనా.. గులాబీ పార్టీదే విజయం2014 నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఇదే తీరుమూడింట రెండొంతుల ప్రజలు టీఆర్ఎస్వైపే హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్ఎస్వైపేనని మరో�
కలిసికట్టుగా పనిచేసిన గులాబీ సైన్యం పక్కా ప్రణాళికతో ప్రచారం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అమలు చేసిన త్రిముఖ వ్యూహం అద్భుత ఫలితాన్నిచింది. పార
హైదరాబాద్ : హైదరాబాద్ –రంగారెడ్డి -మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవి శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ�
హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంపైటీఎన్జీఓ సంఘం కేంద్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి తెలం�
హైదరాబాద్ : హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన వాణీదేవి విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దే�
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా మంత్