ఎన్నిక ఏదైనా.. గులాబీ పార్టీదే విజయం2014 నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఇదే తీరుమూడింట రెండొంతుల ప్రజలు టీఆర్ఎస్వైపే హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్ఎస్వైపేనని మరో�
కలిసికట్టుగా పనిచేసిన గులాబీ సైన్యం పక్కా ప్రణాళికతో ప్రచారం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అమలు చేసిన త్రిముఖ వ్యూహం అద్భుత ఫలితాన్నిచింది. పార
హైదరాబాద్ : హైదరాబాద్ –రంగారెడ్డి -మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవి శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ�
హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంపైటీఎన్జీఓ సంఘం కేంద్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి తెలం�
హైదరాబాద్ : హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన వాణీదేవి విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దే�
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా మంత్
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు లభ�
హైదరాబాద్ : మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎల�
హైదరాబాద్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలి
ప్రశ్నించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పెద్దవూర/త్రిపురారం, మార్చి 19: గతంలో సాగర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేత జానారెడ్డి పదవుల కోసం తప్ప ఏనాడన్నా ప్రజా సమస్యలను పట్టించుకున్నారా అని �
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగరం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించకపోవడంతో నింబంధన ప్రకారం రెండో ప్రాధాన్యత �
ఎన్రోల్ నుంచి ఓటింగ్ దాకా పక్కా ప్రణాళికలు ‘మండలి’లో వాణీదేవి అడుగు ఖాయమంటున్న గులాబీ శ్రేణులు ఓటింగ్ శాతం పెంచడంలో కీలక పాత్ర కేసీఆర్ పాలనలో ప్రజల్లో నమ్మకానికి పోలింగ్ నిదర్శనమంటున్న నేతలు&n
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్ కూమార్తె నబీలా మహమ్మద్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ పాపకు స్వయంగా ఫోన్ చేస�
హైదరాబాద్ : రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు మద్దతు �