హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు లభ�
హైదరాబాద్ : మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎల�
హైదరాబాద్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలి
ప్రశ్నించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పెద్దవూర/త్రిపురారం, మార్చి 19: గతంలో సాగర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేత జానారెడ్డి పదవుల కోసం తప్ప ఏనాడన్నా ప్రజా సమస్యలను పట్టించుకున్నారా అని �
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగరం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించకపోవడంతో నింబంధన ప్రకారం రెండో ప్రాధాన్యత �
ఎన్రోల్ నుంచి ఓటింగ్ దాకా పక్కా ప్రణాళికలు ‘మండలి’లో వాణీదేవి అడుగు ఖాయమంటున్న గులాబీ శ్రేణులు ఓటింగ్ శాతం పెంచడంలో కీలక పాత్ర కేసీఆర్ పాలనలో ప్రజల్లో నమ్మకానికి పోలింగ్ నిదర్శనమంటున్న నేతలు&n
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్ కూమార్తె నబీలా మహమ్మద్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ పాపకు స్వయంగా ఫోన్ చేస�
హైదరాబాద్ : రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు మద్దతు �
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం, సీట్ల కోసం పని చేయదు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏపని చేసినా చిత్తశుద్ధితో చేస్తుందని ఆయన తేల్చిచెప్పారు. రికగ్నైజ్డ్ స్కూల్స్ మ�
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీగా మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీశ్ రావు అభ్యర్థించారు. మంగళవారం చంపాపేట్లోని
పరకాల : ఎమ్మెల్యే ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీకి బుద్ధి చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భా�
2015 ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం రంగారెడ్డి, హైదరాబాద్ కన్నా మెరుగ్గా ఓటింగ్ అర్బన్ ఓటర్ కంటే రూరల్ ఓటరే బెటర్ అక్కడి పట్టభద్రులు చైతన్యంతో ఓటేస్తారనే నమ్మకం ఉమ్మడి మహబూబ్నగర్ బాట పట్టిన పార�
నల్లగొండ : పీఆర్టీయూ నల్లగొండ జిల్లా మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం ఇవాళ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థా�
ముందుకు వచ్చిన కరీంనగర్ జిల్లా ఇస్తారిపల్లి వాసులుమిగతా జిల్లాల్లోనూ స్వచ్ఛందంగా తరలివస్తున్న లబ్ధిదారులురాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవ�