టీఆర్ఎస్| రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం| టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం అసువులుబాసిన అమరులకు జోహార్లు అర్పిస్తున్�
ఎమ్మెల్సీ కవిత | టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యమ యోధుడు, ఆలోచన ధీరుడు, రాజకీయ అపర మేధావి- ఒక లక్ష్యం కోసం ఒక నూతన పార్టీని పెట్టి దానికి జెండా, ఎజెండా అన్నీ తానై ఒక్కడిగా కదిలాడు. గల్లీలో మొదలైన కొట్లాటను ఢిల్లీ వరకు చేర్చి, లక్ష్యాన్ని ప్రజాస్వామ్య
రాజకీయపార్టీల పుట్టుక, గమనం, గమ్యం.. ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం అన్న చట్రంలోనే పరిమితమై పరిభ్రమిస్తుంది. అధికారం ఒక్కటే పరమావధిగా ఉండి, దాన్ని సాధించడం కోసం చేసే రాజకీయాలన్నీ చేస్తాయి. కానీ, టీఆర్ఎస్
హైదరాబాద్ : రేపు మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్ర�