భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంపై శుక్రవారం జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. దేశ్కీ నేత కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దేశ నవ శకానికి నాంది పలుకనున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
భారత రాష్ట్ర సమితి అవతరణ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పలువురు ప�
రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం భారత రాష్ట్ర సమితిగా గుర్తింపు ఇవ్వడంతో దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గాంధేయ మార్గంలో రాజ్యాంగ ప్