రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ర్టానికి వైద్య కళాశాలలను మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్ట�
దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రసంగాలతో దేశ భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీ కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మానాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధుసూ
నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి తరలివెళ్లనున్న ఆహ్వానితులు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ పండుగ వాతావరణంలో చేసేలా ఏర్పాట్లు సిద్దిపేట, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగ�
మాదాపూర్ : టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్లీనరీ పండుగకు గ్రేటర్ సిద్ధమైంది. ఎటూ చూసినా నగరం గులాబీమయంగా మారిపోయింది. సభ జరిగే హెచ్ఐసీసీ వేదిక వైపు వచ్చే మార్గాలన్నీ గులాబీ తోటను తలపిస్తు�
ప్లీనరీకి మహా నగరం ముస్తాబు.. రెండు రోజుల ముందే పండగ వాతావరణం అడుగడుగునా అలంకరణ, ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లతో గులాబీమయం ప్రధాన కూడళ్లలో ప్రత్యేక ఆకర్షణగా సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు, తోరణాలు సిటీబ్య�
కనీవినీ ఎరుగని రీతిలో ప్లీనరీ ఏర్పాట్లు చేయాలి 25న గ్రేటర్ గులాబీమయం కావాలి ప్రజాప్రతినిధులు గులాబీ రంగు వస్ర్తాలు ధరించి ప్లీనరీకి రావాలి జిల్లాల నుంచి వచ్చే వారికి ఘన స్వాగతం పలకాలి విజయగర్జనకు ఇప్ప�