రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్�
Keshava rao | ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌ
నరేంద్రమోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటు లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి కొట్లాడుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2022-23పై ఇవాళ రాజ్యసభలో సాధారణ చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్
న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్ ( Banda Prakash ) మాట్లాడారు. అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే రిజర్వేష�
న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం సంతోషకర విషయమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ సవరణ బిల్లుతో �
ఢిల్లీ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమని పేర్కొంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ఎంపీ కవిత పీఏలమని చెప్పుకుంటూ ఢిల్లీలోని ఓ ఇంటి