జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి నెలకుగాను రూ.1.55 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో పన్ను వసూలవడం ఇది రెండో�
ఎనిమిదేండ్లుగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ పథక�
దేశంలో టాప్-50 ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల నుంచి బ్యాంక్లకు దాదాపు రూ. లక్ష కోట్లు రావాల్సి ఉంది. 2022 మార్చి 31 నాటికి బ్యాంకులకు 50 మంది వ్యక్తులు, సంస్థలు కలిసి బ్యాంక్లకు రూ.92,570 కోట్ల రుణాల్ని ఉద్దేశపూర్వక�
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఫెడరల్ రిజర్వుతోపాటు ఒకేసారి పలు సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా వరుసగా మూడోరోజు సూచీలు భీకరనష్�
ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి