ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగు, తాగునీటిని అందించి జీవధారలా నిలవనున్న పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను ఎందుకు పరిశీలించరని కేంద్ర జల్శక్తిశాఖను తెలంగాణ నిలదీసింది.
కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగానైనా అమలు చేసేలా గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణను త్వరితగత�
బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ అవార్డును నోటిఫై చేయాలంటూ ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ డిసెంబర్ 6కి వాయిదా పడింది.