Khammam | ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి(శాంతినగర్) ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 2004-2005 బ్యాచ్కి చెందిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.
Collector Tejas Nandlal Pawar | ఇవాళ ఐలాపురంలోని చివ్వేంల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వంట గదిని సందర్శించి.. మెనూ ప్రకారం విద�
ఆదివాసీ బిడ్డల విద్యాభ్యాసానికి పూరి పాకే దిక్కయ్యింది. నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో పక్కా భవనం కోల్పోగా పిల్లలు కనీస వసతులు లేక అవస్థలు పడాల్సి వస్తున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలలో దారుణం జరిగింది. విద్యార్థినులు ఆలస్యంగా స్నానాలు చేస్తున్నారనే నెపంతో వారిపై పీఈటీ జ్యోత�
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి. 25 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాల లు వేరువేరుగా ఉంటాయి. గిరిజన పాఠశాలలో బాల బాలికలత�