అటవీ శాఖ ఆధీనంలో ఉన్న అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోని భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గురువారం భద్�
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్కు ఆదివారం నిరసన సెగ తగిలింది. పట్టణానికి చెందిన డాక్టర్ ప్రమోద్రెడ్డి పదిమంది గిరిజన రైతులకు సంబంధించిన 30 ఎకరాల భూమిని ఆక్రమించి, అందులో పెద్దపెద్ద �
అశ్వారావుపేట మండలం వినాయకపురం సమీపంలో వేసుకున్న గుడిసెలను శనివారం అటవీ శాఖ అధికారులు తొలగించడంతో ఆగ్రహించిన గిరిజనులు వినాయకపురం-మామిళ్లవారిగూడెం రహదారిపై బైఠాయించారు. వినాయకపురానికి చెందిన పలువుర�